BREAKING
తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
Date of Publish : 16 April 2026, 10:53 am
Posted by : V శ్రీనివాస్

కారు ఢీకొని సింగరేణి కార్మికుడు దుర్మరణం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Apr, 2026 - 10:53 AM
112 వీక్షణలు

కారు ఢీకొని సింగరేణి కార్మికుడు దుర్మరణం – భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు

హాజీపూర్ మండలం వేంపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు రమేష్ (35) మృతి చెందారు. దీనబంద గ్రామానికి చెందిన రమేష్, సిసిసి నస్పూర్‌లో నివాసం ఉంటుూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగం చేస్తున్నారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యుల కర్మ కార్యక్రమానికి హాజరై, తన భార్య రజిత మరియు కుమారుడు ఆనంద్‌తో కలిసి బైక్‌పై తిరిగి నస్పూర్‌కు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించగా, ఆయన భార్య మరియు కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి