www.ntodaynews.com
కేరళ ఎన్నికల సమరశంఖం
జాతీయం
జాతీయం
కేరళ ఎన్నికల సమరశంఖం… తిరువనంతపురంలో J.P.Nadda తో మంత్రి శ్రీ Satya Kumar యు కీలక భేటీ.
కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నియోజకవర్గాల పరిస్థితి, గెలుపు అవకాశాలు, క్షేత్రస్థాయి స్పందనపై సమీక్ష జరిగింది. ప్రత్యర్థుల వ్యూహాలకు సమర్థంగా ప్రతిస్పందిస్తూ ప్రతి ఓటరిని చేరుకునే కార్యాచరణపై చర్చించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే విధానంపై కూడా చర్చ జరిగింది. జాతీయ నాయకత్వ మార్గదర్శకత్వంలో కేరళలో పార్టీ బలోపేతం, విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.