BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

కేరళ ఎన్నికల సమరశంఖం

జాతీయం జాతీయం
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
05 Apr, 2026 - 11:44 AM
44 వీక్షణలు

కేరళ ఎన్నికల సమరశంఖం… తిరువనంతపురంలో J.P.Nadda తో మంత్రి శ్రీ Satya Kumar యు కీలక భేటీ.

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నియోజకవర్గాల పరిస్థితి, గెలుపు అవకాశాలు, క్షేత్రస్థాయి స్పందనపై సమీక్ష జరిగింది. ప్రత్యర్థుల వ్యూహాలకు సమర్థంగా ప్రతిస్పందిస్తూ ప్రతి ఓటరిని చేరుకునే కార్యాచరణపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే విధానంపై కూడా చర్చ జరిగింది. జాతీయ నాయకత్వ మార్గదర్శకత్వంలో కేరళలో పార్టీ బలోపేతం, విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.