BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

కేరళ ఎన్నికల సమరశంఖం

జాతీయం జాతీయం
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
05 Apr, 2026 - 11:44 AM
138 వీక్షణలు

కేరళ ఎన్నికల సమరశంఖం… తిరువనంతపురంలో J.P.Nadda తో మంత్రి శ్రీ Satya Kumar యు కీలక భేటీ.

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నియోజకవర్గాల పరిస్థితి, గెలుపు అవకాశాలు, క్షేత్రస్థాయి స్పందనపై సమీక్ష జరిగింది. ప్రత్యర్థుల వ్యూహాలకు సమర్థంగా ప్రతిస్పందిస్తూ ప్రతి ఓటరిని చేరుకునే కార్యాచరణపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే విధానంపై కూడా చర్చ జరిగింది. జాతీయ నాయకత్వ మార్గదర్శకత్వంలో కేరళలో పార్టీ బలోపేతం, విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.