BREAKING
2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక 2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక
www.ntodaynews.com

కేరళ ఎన్నికల సమరశంఖం

జాతీయం జాతీయం
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
05 Apr, 2026 - 11:44 AM
60 వీక్షణలు

కేరళ ఎన్నికల సమరశంఖం… తిరువనంతపురంలో J.P.Nadda తో మంత్రి శ్రీ Satya Kumar యు కీలక భేటీ.

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నియోజకవర్గాల పరిస్థితి, గెలుపు అవకాశాలు, క్షేత్రస్థాయి స్పందనపై సమీక్ష జరిగింది. ప్రత్యర్థుల వ్యూహాలకు సమర్థంగా ప్రతిస్పందిస్తూ ప్రతి ఓటరిని చేరుకునే కార్యాచరణపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే విధానంపై కూడా చర్చ జరిగింది. జాతీయ నాయకత్వ మార్గదర్శకత్వంలో కేరళలో పార్టీ బలోపేతం, విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.