BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కేసీఆర్‌, బీజేపీని బొందపెట్టాలి: రాంచందర్ నాయక్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:17 PM
67 వీక్షణలు

గిరిజనుల ప్రతి ఇంటా ఇందిరమ్మ ఫొటో ఉండాలి.. కాంగ్రెస్‌కు అండగా నిలవాలని పిలుపు

డోర్నకల్: కేసీఆర్‌, బీజేపీని రాజకీయంగా బొందపెట్టకపోతే వెనుకబడిన జాతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ప్రభుత్వ విప్‌, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. ఇందిరమ్మ ఆశీర్వాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గిరిజనులు ప్రతి ఇంటా ఇందిరమ్మ ఫొటోను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సేవాలాల్ మహారాజ్‌ను ఎలా ఆరాధిస్తామో, అదే విధంగా ఇందిరమ్మను కూడా గౌరవించాలని పేర్కొన్నారు. "ఒకే మాట.. ఒకే బాట.. ఒకే చోట" అనే నినాదంతో గిరిజనులందరూ ఏకమై కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాంచందర్ నాయక్ తెలిపారు.