BREAKING
గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి.
www.ntodaynews.com

కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ పరారీ

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 07:27 AM
105 వీక్షణలు

కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ ముద్దాయి సాకే రాజ్‌కుమార్, అనారోగ్య కారణాల వల్ల ఏప్రిల్‌లో విశాఖపట్నం ఆసుపత్రికి తరలింపయ్యాడు. అయితే, విశాఖ ఆసుపత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్‌లో తప్పించుకుని పారిపోయాడు.

రాజ్‌కుమార్ నంద్యాలలో జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి. అదనంగా, పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన పరారీతో స్థానిక ప్రజలలో భయం నెలకొన్నది.