BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 09:46 AM
310 వీక్షణలు

క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం

పాల్గొన్న యువ నాయకుడు: ఉయ్యాల దిలీప్ కుమార్ (టీడీపీ చాట్రాయి మండల క్లస్టర్ ఇన్చార్జి)

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లస్టర్ ఇన్చార్జిలతో శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలందరికీ మార్గదర్శకంగా మాట్లాడుతూ, "అవకాశాలను సద్వినియోగం చేసుకుని, నాయకులు, కార్యకర్తలు ఎదగాలి. ప్రజల కోసం చేసిన మంచి వాటి ద్వారా వారి మనసులలో నిలిచిపోతారు. ప్రజలు మార్పును చూస్తారు. ఈ ప్రస్థానంలో అధికారంలో ఉండటం మాత్రమే అభివృద్ధిని సాధించగలదు" అని పేర్కొన్నారు.

ఆయన 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించినప్పటికీ, రాష్ట్రం అభివృద్ధి పథం నుండి వెనక్కి వెళ్లిందని, "నన్ను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బంది పెట్టినా, ప్రజలే నాకు మద్దతుగా నిలిచారు. రాజకీయం దాటినవారు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసారు" అని కూడా ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు ఉయ్యాల దిలీప్ కుమార్ కూడా పాల్గొని, సమాజ సేవ కోసం తన వంతు కృషిని పంచుకున్నారు.