BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

కళ్యాణానికి తరలి వెళ్ళిన ఉత్సవ మూర్తులు NTODAY NEWS చిట్యాల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
30 Apr, 2026 - 08:45 PM
129 వీక్షణలు

వైభవంగా బాల నరసింహుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రం ఆధ్యాత్మిక శోభతో  పులకించిపోయింది. స్థానిక శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయానికి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తరలించారు. జయజయధ్వానాలు

​పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల కోలాట ప్రదర్శనలు, మంగళవాయిద్యాలు, భజనలతో చిట్యాల పురవీధులు మారుమోగాయి. భక్తులు అడుగుడుగునా స్వామివారికి నీరాజనాలు పడుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు వాసుదేవ శర్మ , గోవిందు,  కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.