BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

కళ్యాణానికి తరలి వెళ్ళిన ఉత్సవ మూర్తులు NTODAY NEWS చిట్యాల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 Apr, 2026 - 08:45 PM
270 వీక్షణలు

వైభవంగా బాల నరసింహుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రం ఆధ్యాత్మిక శోభతో  పులకించిపోయింది. స్థానిక శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయానికి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తరలించారు. జయజయధ్వానాలు

​పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల కోలాట ప్రదర్శనలు, మంగళవాయిద్యాలు, భజనలతో చిట్యాల పురవీధులు మారుమోగాయి. భక్తులు అడుగుడుగునా స్వామివారికి నీరాజనాలు పడుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు వాసుదేవ శర్మ , గోవిందు,  కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.