BREAKING
ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి
www.ntodaynews.com

కమిషనర్‌ను నిలదీసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
08 Jun, 2026 - 03:35 PM
11 వీక్షణలు

క్యాతనపల్లి మున్సిపాలిటీలో "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం" సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనను నిలదీశారు. కేవలం కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లోనే కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతూ, తమ వార్డులకు మాత్రం పైసా నిధులు కేటాయించడం లేదని కౌన్సిలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కమిషనర్ పక్షపాత వైఖరిపై మండిపడ్డారు