BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 06:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంభంపాడు సంజీవపురం బజారులో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 06:24 AM
23 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు సంజీవపురం బజారులో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం సజావుగా పూర్తయింది.

నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా సహకరించిన గ్రామ పెద్దలను ఏసీపీ పి. రామచంద్రరావు అభినందించారు. ఈ సందర్భంగా తిరుపతి వెంకన్న, రామకృష్ణలను శాలువాతో సత్కరించారు. గ్రామంలో ఐకమత్యం, సామరస్యాన్ని కొనసాగించాలని సూచించారు.

కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని ఏసీపీ పి. రామచంద్రరావు పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీఐ గురు ప్రకాష్, ఎస్‌ఐ గంధం మహాలక్ష్ముడు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు.