www.ntodaynews.com
కొడుకు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా
తన 15 ఏళ్ల కొడుకు రాత్రంతా ఫోన్లో గేమ్స్ ఆడుతుండటంతో పగలంతా నిద్రపోకుండా ఉన్నాడని ఒక తల్లి ఏలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు బాలుడికి కౌన్సిలింగ్ నిర్వహించి, ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డీఅడిక్షన్ సెంటర్కి తరలించారు.