BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

కోటపాడు గ్రామంలో దౌర్జన్యంగా మామిడికాయలు కోసిన వారిపై చర్యలు చేపట్టాలని దీక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 07:02 AM
204 వీక్షణలు

కోటపాడు గ్రామంలో దౌర్జన్యంగా మామిడికాయలు కోసిన వారిపై చర్యలు చేపట్టాలని దీక్ష

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో, తన స్వంత భూమిలో దౌర్జన్యంగా మామిడికాయలను కోసిన వారిపై పులగం వెంకటేశ్వరరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఆయన ఆరోపించనట్లుగా, కాసినేని మల్లేశ్వరరావు మరియు అతని అనుచరులు అక్రమంగా తన భూమిలో ప్రవేశించి మామిడికాయలు కోశారని, ఈ ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దాడి గురించి చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పులగం వెంకటేశ్వరరెడ్డి, తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.