www.ntodaynews.com
కృష్ణారావుపాలెం గ్రామపంచాయతీ కి 8కుర్చీలు వితరణ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు 104 లో మందులు మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించుట కొరకు 8 కుర్చీలను అందచేసిన టీడీపీ కార్యకర్త సులోచన్ యాదవ్ కుమార్తె హిరణ్య యాదవ్ ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు వూట్ల ధనలక్ష్మి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి నర్సింహారావు, మాజీ ఎంపీటీసీ తడికమల్ల రామారావు, టీడీపీ యువ నాయకులు గుంజి రామకృష్ణ, గొడ్డాటి చెన్నారావు, దబ్బిగడ్డల లక్ష్మణరావు,సిహెచ్ఓ, ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.