కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ
కుప్పం ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం కుప్పం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో "SIR" కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో APSRTC వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, KAD అడ్వైజర్ ఎస్. రాజ్కుమార్, RESCO చైర్మన్ వి.జి. ప్రతాప్, సీనియర్ నాయకుడు గోపీనాథ్, యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్.ఆర్. రవి, యూనిట్ ఇన్ఛార్జ్ వేణు, 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ సోమశేఖర్, కుప్పం నియోజకవర్గ విస్తరణ కమిటీ సభ్యుడు మంజునాథ్, బూత్ ఇన్ఛార్జ్ లోకేష్ పాల్గొన్నారు.
అలాగే క్లస్టర్ ఇన్ఛార్జులు, యూనిట్ ఇన్ఛార్జులు, బూత్ ఇన్ఛార్జ్లు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. "SIR" కార్యక్రమం లక్ష్యాలను కార్యకర్తలకు వివరించి, పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.