BREAKING
సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా
www.ntodaynews.com

ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 05:42 AM
119 వీక్షణలు

లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180.. ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు

తీవ్ర ఎండల కారణంగా కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు ధరలను భారీగా పెంచారు. గతంలో ఒక్క బోండా రూపంలో అమ్మిన కొబ్బరి నీళ్లను ఇప్పుడు లీటర్ల రూపంలో విక్రయించడం ఎక్కువైంది. బెంగళూరులో లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180 అంటూ బోర్డులు పెట్టిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా లీటర్ ధర ₹120 నుంచి ₹140 వరకు కొనసాగుతోంది. ఎండలు పెరగడంతో చల్లని పానీయాల కంటే సహజ పానీయాలవైపు ప్రజలు మొగ్గుచూపడం, సరఫరా కొంత తగ్గడం వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్క బోండా ధర ₹60 నుంచి ₹100 వరకు ఉండగా, మంచి నీళ్లు వచ్చే బోండాలకు ఇంకా ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.