BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​లక్ష్శెట్టిపేటలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:49 PM
216 వీక్షణలు

ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య

​అర్జీలను ఓపికగా స్వీకరించి, పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్

​లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10, 13, 14, 15 వార్డులకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం స్థానిక ఐబీ గెస్టు హౌస్ లో ఘనంగా నిర్వహించబడింది. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు తమ సమస్యలు, అవసరాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, అధికారులు వాటిని ఓపికగా విని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేస్తే వాటి పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ దిలీప్ కుమార్, ఎస్ఐ సురేష్ లతో పాటు కౌన్సిలర్లు సత్యనారాయణ, పెండం పద్మ రాజు, మైలారం సుధాకర్, గోపతి సుజాత రమేష్ పాల్గొన్నారు. అలాగే కో-ఆప్షన్ సభ్యులు చింత సువర్ణ అశోక్ కుమార్, నక్క జాకబ్, థైసిన్ హజీ, ఆరిఫ్, కాంగ్రెస్ నాయకులు మరియు వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.