www.ntodaynews.com
పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య
చిలకలూరిపేట: పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అర్బన్ సీఐ రమేష్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, సరైన పత్రాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు.