BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 06:53 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
03 Jun, 2026 - 06:53 PM
45 వీక్షణలు

లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు, డాక్టర్ రేష్మా


గుంటూరు నగర పరిధిలోని తక్కెళ్ళపాడు బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, వైద్య, ప్రముఖులు విచ్చేశారు.ఈ ప్రారంభోత్సవంలో చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ వైద్యశాల, ‘కొమ్మినేని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్’ అధినేత డాక్టర్ కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా కొమ్మినేని ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన నూతన ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన కొనియాడారు. లలిత ఆసుపత్రి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.