BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

మేడిగడ్డపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు మానుకోవాలి : మంత్రి సీతక్క

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
64 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం: ములుగులో మంత్రి సీతక్క బీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ అంశంపై బీఆర్‌ఎస్‌ నేతలు డ్రామాలు మానుకోవాలని ఆమె సూచించారు. నేషనల్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, కాళేశ్వరం నీళ్లపై ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు.

మేడిగడ్డ వద్ద ఏ చిన్న నష్టం జరిగినా పరిసర గ్రామాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఏర్పడిన పరిస్థితులకు తమ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.