BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

తెలంగాణ
/ తెలంగాణ
06 Jul, 2026 - 11:06 AM
90 వీక్షణలు

హైదరాబాద్ | NTODAY NEWS

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సోమవారం నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.

అయితే, సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత హాజరుకు బదులుగా వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది (పీపీ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అల్లు అర్జున్‌కు వర్చువల్ హాజరుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు నిర్ణయం వెలువరించనుంది. ఈ తీర్పుపై సినీ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.