www.ntodaynews.com
మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం తండ్రీబిడ్డ మరణం
మదనపల్లి పట్టణం కదిరి రోడ్డు లోని అమ్మ చెరువు మిట్టపై శనివారం రాత్రి లారీ బైకును ఢీకొట్టడంతో తండ్రి బిడ్డ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కొనఊపిరితో ఉన్న బాధితురాలిని స్థానికులు వెంటనే ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.. మృతుడు కురబలకోట మండలం, అంగళ్లు గోపాలపురానికి చెందిన రెడ్డి ప్రసాద్ 33, అతని నాలుగు నెలల చిన్నారి మృతిచెందగా భార్య జ్యోతి తీవ్రంగా గాయపడి మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది