BREAKING
వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
Date of Publish : 01 September 2026, 08:18 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లెలో దేవుడికే శఠగోపం.. -రూ.30 కోట్ల ఆలయ మాన్యం కబ్జా....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Sep, 2026 - 08:18 AM
8 వీక్షణలు

మదనపల్లెలో దేవుడికే శఠగోపం.. -రూ.30 కోట్ల ఆలయ మాన్యం కబ్జా....

అన్నమయ్య జిల్లా.

 మదనపల్లి.

మదనపల్లి మండలంలోని సీటీఎంలో శ్రీ నలవీర గంగాభవాని, శ్రీ వీరాంజనేయ స్వామి వార్ల ఆలయాలకు చెందిన దేవుని మాన్యం( దేవాదాయ శాఖ) భూమి విలువ సుమారు రూ.30 కోట్ల దేవుడి భూములను కబ్జా చేశారంటూ గ్రామస్తులు సోమవారం జిల్లా దేవాదాయ శాఖ ఏసీ విశ్వనాథ కి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏసీ సర్వే నం.995/ఏ1లో 0.49 ఎకరాలు, 995/బి2లో 1.03 ఎకరాలు, 995/బి3లో 2.91 ఎకరాలు ఆలయ భూములుగా రికార్డుల్లో ఉన్నాయని, ఎవరైనా కబ్జా చేసినా, అమ్మి ఉన్న, రిజిస్టర్ చేసి ఉన్నా, పట్టా పాస్ పుస్తకాలు తెచ్చుకుని ఉన్న వాటిని రద్దు చేపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.  ఆలయ ప్రాంగణంలో చెట్లు నరికి రాత్రికి రాత్రే రోడ్డు వేశారని, 2011లో అప్పటి సర్పంచి ప్రభాకర్ రెడ్డి హయాంలో అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణ. ఘటనపై ఏసీ విశ్వనాథ్ స్పందిస్తూ స్థల పరిశీలన చేసి కబ్జాపై నివేదిక పంపుతామన్నారు.