BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

మధ్యాహ్నపువారి గూడెంలో పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 06:12 AM
57 వీక్షణలు

మధ్యాహ్నపువారిగూడెం హైవేపై గురువారం రాత్రి జరిగిన పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అనుకోని విధంగా రాజకీయ “మాస్ ఫీస్ట్” ను తలపించాయి. మామూలుగా వున్న పుట్టినరోజు సంబరాలు కాదండీ, ఈ వేడుకకిది అసలు "లీ'పొలిటికల్ మాస్ ఫీస్ట్"!

ఎలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజున టీ. నరసాపురం మండలం ఎంతో అద్భుతంగా ముస్తాబైంది. ఒక సాధారణ పుట్టినరోజు వేడుక కాదని, పామాయిల్ గింజలు, కాయలు, పొగాకు ఆకులతో హైవేపై శుభాకాంక్షలు రాయడం, నింగిలో టపాసుల వెలుగులు ఒక కొత్తదనాన్ని కనబరిచాయి.

రైతులకు సహాయం అందిస్తున్న పుట్టా మహేష్ కుమార్ కు రైతుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తోట లక్ష్మీనారాయణ నేతృత్వంలో తెలుగు తమ్ముళ్లు, యువత, మండల అధ్యక్షులు ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించారు.

అర్థరాత్రి వేళ టపాసులు దూసుకెళ్లే క్రమంలో, హైవే అంతా పండగ వాతావరణంతో నిండిపోయింది. కేక్ కట్ చేసిన అనంతరం తోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, "పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు మాకు పండగ రోజు, ఆయన నాయకత్వంలో మండలంలో అభివృద్ధి సాధించబడుతోంది," అని వ్యాఖ్యానించారు.

ఈ వేడుకకు తెలుగు యువత, కేడర్, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొని, "జై మహేష్ కుమార్! జై టీడీపీ!" అంటూ నినాదాలు చేశారు.