BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

మధ్యాహ్నపువారి గూడెంలో పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 06:12 AM
76 వీక్షణలు

మధ్యాహ్నపువారిగూడెం హైవేపై గురువారం రాత్రి జరిగిన పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అనుకోని విధంగా రాజకీయ “మాస్ ఫీస్ట్” ను తలపించాయి. మామూలుగా వున్న పుట్టినరోజు సంబరాలు కాదండీ, ఈ వేడుకకిది అసలు "లీ'పొలిటికల్ మాస్ ఫీస్ట్"!

ఎలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజున టీ. నరసాపురం మండలం ఎంతో అద్భుతంగా ముస్తాబైంది. ఒక సాధారణ పుట్టినరోజు వేడుక కాదని, పామాయిల్ గింజలు, కాయలు, పొగాకు ఆకులతో హైవేపై శుభాకాంక్షలు రాయడం, నింగిలో టపాసుల వెలుగులు ఒక కొత్తదనాన్ని కనబరిచాయి.

రైతులకు సహాయం అందిస్తున్న పుట్టా మహేష్ కుమార్ కు రైతుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తోట లక్ష్మీనారాయణ నేతృత్వంలో తెలుగు తమ్ముళ్లు, యువత, మండల అధ్యక్షులు ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించారు.

అర్థరాత్రి వేళ టపాసులు దూసుకెళ్లే క్రమంలో, హైవే అంతా పండగ వాతావరణంతో నిండిపోయింది. కేక్ కట్ చేసిన అనంతరం తోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, "పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు మాకు పండగ రోజు, ఆయన నాయకత్వంలో మండలంలో అభివృద్ధి సాధించబడుతోంది," అని వ్యాఖ్యానించారు.

ఈ వేడుకకు తెలుగు యువత, కేడర్, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొని, "జై మహేష్ కుమార్! జై టీడీపీ!" అంటూ నినాదాలు చేశారు.