BREAKING
కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే
www.ntodaynews.com

మెగా డి ఎస్సి పై వైసిపి పోరాటం లో భాగంగా టౌన్ హల్ సమావేశం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Aug, 2026 - 01:25 AM
1 వీక్షణలు

మెగా డి ఎస్సి పై వైసిపి పోరాటం లో భాగంగా టౌన్ హల్ సమావేశం..

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు.

పుంగనూరు వైసిపి నాయకులు జె.ఎం.డి ఫంక్షన్ హల్ నందు నేడు 

మెగా డి ఎస్సి పై వైసిపి పోరాటం లో భాగంగా టౌన్ హల్ సమావేశం నిర్వహించారు.రాష్ట్రం లో నిర్వహించిన మెగా డీ ఎస్సి మళ్ళీ నిర్వహించాలని,నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చడం లో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.

చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతు టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం విఫలం ఐయ్యిందని,నిరుద్యోగులకు, విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ మోసం చేస్తున్నారన్నారు.

పుంగనూరు నియోజకవర్గం పరిశీలకులు జింక చలపతి మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఏస్సి అక్రమాల పై వైసిపి ప్రభుత్వం చేపట్టిన ఫీజు రీంబర్స్మెంట్ లపై పోరాటం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6,7,8 తేదీలలో అన్ని నియోజకవర్గ సెంటర్ ల పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని, 10వ తారీఖు న పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా పాల్గొననున్నరని ఆయన తెలిపారు.

వైసిపి టౌన్ హల్ సమావేశం లో పుంగనూరు నియోజకవర్గం వైసిపి నాయకులు మాజీ ఎంపీపీ. భాస్కర్ రెడ్డి,షరీఫ్,మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, అమ్ము,రాజశేఖర్ రెడ్డి, ఇర్ఫాన్,అస్లాం మురాదీ,విద్యార్థులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.