BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్ – సీపీ సన్ ప్రీత్ సింగ్ కఠిన చర్యలు

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:54 PM
48 వీక్షణలు

మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్ – సీపీ సన్ ప్రీత్ సింగ్ కఠిన చర్యలు

వరంగల్: నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సురేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, ఇతర ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఎస్ఐ సురేష్‌పై వచ్చిన ఫిర్యాదులపై విస్తృతంగా విచారణ జరిపారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో నివేదికను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌కు సమర్పించారు.

నివేదిక ఆధారంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టిన సీపీ సన్ ప్రీత్ సింగ్, బుధవారం రాత్రి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే అమల్లోకి వచ్చేలా ఎస్ఐ సురేష్‌ను విధుల నుండి తప్పించారు.

ఈ ఘటనతో పోలీస్ విభాగంలో క్రమశిక్షణపై మరింత కఠిన వైఖరి కొనసాగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.