BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 27 March 2026, 04:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్ – సీపీ సన్ ప్రీత్ సింగ్ కఠిన చర్యలు

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:54 PM
146 వీక్షణలు

మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్ – సీపీ సన్ ప్రీత్ సింగ్ కఠిన చర్యలు

వరంగల్: నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సురేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, ఇతర ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఎస్ఐ సురేష్‌పై వచ్చిన ఫిర్యాదులపై విస్తృతంగా విచారణ జరిపారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో నివేదికను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌కు సమర్పించారు.

నివేదిక ఆధారంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టిన సీపీ సన్ ప్రీత్ సింగ్, బుధవారం రాత్రి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే అమల్లోకి వచ్చేలా ఎస్ఐ సురేష్‌ను విధుల నుండి తప్పించారు.

ఈ ఘటనతో పోలీస్ విభాగంలో క్రమశిక్షణపై మరింత కఠిన వైఖరి కొనసాగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.