BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

జూలై 9 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి

తెలంగాణ
20 Jun, 2025 - 07:32 AM
255 వీక్షణలు
జూలై 9 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి NTODAY NEWS: విస్సన్నపేట జూన్ 20(ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో జూలై 9 కార్మిక సంఘాలు చేయ తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి డి హరినాథ్ విజ్ఞప్తి చేశారు. ఏఐసిసి టీ యు కేంద్ర కమిటీ పిలుపుమేరకు 20వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రచార జాత ప్రారంభించారు.చంద్రబాబు కార్మిక వర్గం పనిని 12 గంటలకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్ననిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పబ్లిక్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు మానుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి అయినసందర్భంగా ప్రజలకిచ్చిన సూపర్ సిక్సి హామీలు అమలు చేయనందుకు నిరసనగా గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించిమండల కేంద్రాల వద్ద ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, ఏఐసీసీటీయీ నాయకులు వేముల బక్కయ్య, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకులు పరికల కళావతి, భవాని, సర్వేసు, సుందరం తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube