BREAKING
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం. ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం.
www.ntodaynews.com

జూలై 9 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి

తెలంగాణ
20 Jun, 2025 - 07:32 AM
322 వీక్షణలు
జూలై 9 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి NTODAY NEWS: విస్సన్నపేట జూన్ 20(ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో జూలై 9 కార్మిక సంఘాలు చేయ తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి డి హరినాథ్ విజ్ఞప్తి చేశారు. ఏఐసిసి టీ యు కేంద్ర కమిటీ పిలుపుమేరకు 20వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రచార జాత ప్రారంభించారు.చంద్రబాబు కార్మిక వర్గం పనిని 12 గంటలకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్ననిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పబ్లిక్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు మానుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి అయినసందర్భంగా ప్రజలకిచ్చిన సూపర్ సిక్సి హామీలు అమలు చేయనందుకు నిరసనగా గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించిమండల కేంద్రాల వద్ద ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, ఏఐసీసీటీయీ నాయకులు వేముల బక్కయ్య, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకులు పరికల కళావతి, భవాని, సర్వేసు, సుందరం తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube