BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
09 Apr, 2026 - 01:00 PM
51 వీక్షణలు

​మంచిర్యాల: ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుందరసాలకు చెందిన హరికృష్ణ (28) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం హైదరాబాద్‌లో కారు కొని అద్దెకు ఇచ్చిన హరికృష్ణకు, ఆ వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో మానసిక వేదనకు గురై ఈ నెల 7న ఒక లాడ్జీలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు స్వయంగా తెలియజేయడంతో వారు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ బుధవారం అతను మరణించాడు. 15 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయి, ఇప్పుడు చేతికందిన కొడుకు కూడా దూరం కావడంతో తల్లి రమ కన్నీరుమున్నీరవుతున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.