BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
09 Apr, 2026 - 01:00 PM
28 వీక్షణలు

​మంచిర్యాల: ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుందరసాలకు చెందిన హరికృష్ణ (28) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం హైదరాబాద్‌లో కారు కొని అద్దెకు ఇచ్చిన హరికృష్ణకు, ఆ వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో మానసిక వేదనకు గురై ఈ నెల 7న ఒక లాడ్జీలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు స్వయంగా తెలియజేయడంతో వారు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ బుధవారం అతను మరణించాడు. 15 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయి, ఇప్పుడు చేతికందిన కొడుకు కూడా దూరం కావడంతో తల్లి రమ కన్నీరుమున్నీరవుతున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.