BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 09 April 2026, 01:00 pm
Posted by : V శ్రీనివాస్

ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Apr, 2026 - 01:00 PM
121 వీక్షణలు

​మంచిర్యాల: ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుందరసాలకు చెందిన హరికృష్ణ (28) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం హైదరాబాద్‌లో కారు కొని అద్దెకు ఇచ్చిన హరికృష్ణకు, ఆ వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో మానసిక వేదనకు గురై ఈ నెల 7న ఒక లాడ్జీలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు స్వయంగా తెలియజేయడంతో వారు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ బుధవారం అతను మరణించాడు. 15 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయి, ఇప్పుడు చేతికందిన కొడుకు కూడా దూరం కావడంతో తల్లి రమ కన్నీరుమున్నీరవుతున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.