BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

ఐబీ చౌరస్తాలో పునఃప్రారంభమైన ట్రాఫిక్ సిగ్నల్స్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 05:27 PM
22 వీక్షణలు

ఐబీ చౌరస్తాలో పునఃప్రారంభమైన ట్రాఫిక్ సిగ్నల్స్​

మంచిర్యాల: పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే ఐబీ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ శనివారం నుండి పునఃప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా కూడలి సుందరీకరణ పనుల కారణంగా సిగ్నల్ వ్యవస్థ నిలిచిపోవడంతో వాహనాల నియంత్రణ కష్టంగా మారి, నిత్యం ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సిగ్నల్స్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సాఫీగా జరుగుతుందని, ప్రమాదాల భయం తగ్గిందని హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ఇకనైనా ప్రయాణం సురక్షితంగా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు