BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 10 April 2026, 05:27 pm
Posted by : V శ్రీనివాస్

ఐబీ చౌరస్తాలో పునఃప్రారంభమైన ట్రాఫిక్ సిగ్నల్స్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 05:27 PM
140 వీక్షణలు

ఐబీ చౌరస్తాలో పునఃప్రారంభమైన ట్రాఫిక్ సిగ్నల్స్​

మంచిర్యాల: పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే ఐబీ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ శనివారం నుండి పునఃప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా కూడలి సుందరీకరణ పనుల కారణంగా సిగ్నల్ వ్యవస్థ నిలిచిపోవడంతో వాహనాల నియంత్రణ కష్టంగా మారి, నిత్యం ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సిగ్నల్స్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సాఫీగా జరుగుతుందని, ప్రమాదాల భయం తగ్గిందని హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ఇకనైనా ప్రయాణం సురక్షితంగా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు