BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 01 June 2026, 02:03 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 02:03 PM
102 వీక్షణలు

​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా నియామకం

మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) యాదయ్య బదిలీ అయ్యారు. ప్రభుత్వ బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయనను హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

​యాదయ్య గతంలో మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ డీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత 2023 మే 5న బదిలీపై మంచిర్యాల జిల్లాకు వచ్చారు. మంచిర్యాలలో తన పదవీ కాలంలో ఆయన పరిపాలనాపరమైన విషయాలు, విద్యా కార్యక్రమాలపై తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా గడచిన మూడేళ్ల కాలంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల నియామకాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ అయిన ఆయనకు పలువురు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు