BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 04:20 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

దేవాలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం అందజేసిన కొక్కిరాల సురేఖ

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
04 Sep, 2026 - 04:20 PM
40 వీక్షణలు

మంచిర్యాల: దండేపల్లి మండలం పెద్దపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన భీమన్న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.50 వేల విరాళాన్ని దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించడం అభినందనీయమని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖను దేవాలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.

కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.