BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

మంచిర్యాలలో మంత్రుల పర్యటన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
03 Apr, 2026 - 01:36 PM
32 వీక్షణలు

మంచిర్యాలలో మంత్రుల పర్యటన: ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే, కలెక్టర్

మంచిర్యాల పట్టణంలో శుక్రవారం రాజకీయ సందడి నెలకొంది. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేకానందలతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టణానికి చేరుకున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన వీరికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఘనస్వాగతం పలికారు.

​మంత్రులకు మర్యాదపూర్వకంగా మొక్కలను అందజేసి, సాదరంగా ఆహ్వానించారు. ఈ పర్యటన నేపథ్యంలో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు