BREAKING
ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి
www.ntodaynews.com

మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
24 Apr, 2026 - 11:44 AM
47 వీక్షణలు

మౌన ప్రదర్శనతో నిరసన

​మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి మరింత ఉధృతమైంది. ఈ సందర్భంగా నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్‌కు కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక డిపో వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ‘మౌన పోరాటం’ నిర్వహించి ప్రభుత్వ మొండి వైఖరిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు