BREAKING
అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అయ్యో ఆన్ లైన్ గేమ్ ఎంత పని చేసింది ​సింగరేణి విశ్రాంత ఉద్యోగులకూ రూ. 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర మంచిర్యాలలో భారీ దొంగతనం ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన నాదెండ్ల భాస్కర్ భౌతిక కాయానికి చిన్నరాయల్ నివాళులు అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అయ్యో ఆన్ లైన్ గేమ్ ఎంత పని చేసింది ​సింగరేణి విశ్రాంత ఉద్యోగులకూ రూ. 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర మంచిర్యాలలో భారీ దొంగతనం ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన నాదెండ్ల భాస్కర్ భౌతిక కాయానికి చిన్నరాయల్ నివాళులు
www.ntodaynews.com

మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 11:44 AM
14 వీక్షణలు

మౌన ప్రదర్శనతో నిరసన

​మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి మరింత ఉధృతమైంది. ఈ సందర్భంగా నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్‌కు కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక డిపో వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ‘మౌన పోరాటం’ నిర్వహించి ప్రభుత్వ మొండి వైఖరిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు