BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాప్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 04:13 PM
132 వీక్షణలు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన వర్క్‌షాప్‌లో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, టీడీపీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మజి అనీల్, పోలవరం ఇన్‌చార్జ్ బోరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లో విస్తరణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగినట్లు సమాచారం.