www.ntodaynews.com
మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్
ఆంధ్రప్రదేశ్
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన వర్క్షాప్లో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, టీడీపీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మజి అనీల్, పోలవరం ఇన్చార్జ్ బోరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లో విస్తరణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగినట్లు సమాచారం.