BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షతన సమావేశం

తెలంగాణ
25 Nov, 2025 - 05:59 AM
167 వీక్షణలు
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షతన సమావేశం NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ 1 నుండి 7 స్థాయి సంఘాల సమావేశాలు మరియు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్ పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గృహనిర్మాణ శాఖ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ, R&B శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలు, సమస్యలు–పరిష్కారాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ , గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి , జిల్లా పరిషత్ సీఈఓ, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube