BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం

తెలంగాణ
10 Jul, 2025 - 09:08 AM
235 వీక్షణలు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం ఏలూరు జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరులో మెగా PTM 2.0 కార్యక్రమం మామిడి తోరణాలతో, పుష్పాలంకరణ తో , సాంస్కృతిక నృత్యంతో, తల్లితండ్రులు ఆటపాటలతో ఘనంగా నిర్వహించడం జరిగింది.అడిషనల్ SP ఎన్.సూర్య చంద్రరావు, D.S.P. డి.శ్రావణ్ కుమార్, C.I వి.కోటేశ్వరరావు, S.I బి. నాగ మణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ SP మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గురించి, గురువు ప్రాధాన్యత గురించి , విద్యార్థులకు క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలో వివరించారు. D.S.P మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ఇన్స్టాగ్రామ్ దుష్ఫలితాలు, ఆడపిల్లలు ఏ విధంగా ప్రలోభాలకు లోనవుతున్నారనేది వివరించారు. CI పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాలలో100% వచ్చినందుకు అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మేడం దాసరి మేరీ ఝాన్సీ మాట్లాడుతూ గురుకులం అభివృధి కార్యక్రమాలు, ఉత్తీర్ణత శాతం, విద్యార్థినుల ప్రతిభ గురించి వివరించారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ మేడం స్వయంగా తల్లికి వందన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ ఆడించడం జరిగింది. మ్యూజికల్ చైర్స్ లో ఎన్.మేరీ , టగ్ ఆఫ్ వార్ లో బి. గ్రూప్ వారు గెలుపొందారు. వారికి అభినందనలు తెలియచేసి, బహుమతులు అందచేశారు. Follow us on Website Facebook Instagram YouTube