BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం

తెలంగాణ
10 Jul, 2025 - 09:08 AM
344 వీక్షణలు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం ఏలూరు జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరులో మెగా PTM 2.0 కార్యక్రమం మామిడి తోరణాలతో, పుష్పాలంకరణ తో , సాంస్కృతిక నృత్యంతో, తల్లితండ్రులు ఆటపాటలతో ఘనంగా నిర్వహించడం జరిగింది.అడిషనల్ SP ఎన్.సూర్య చంద్రరావు, D.S.P. డి.శ్రావణ్ కుమార్, C.I వి.కోటేశ్వరరావు, S.I బి. నాగ మణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ SP మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గురించి, గురువు ప్రాధాన్యత గురించి , విద్యార్థులకు క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలో వివరించారు. D.S.P మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ఇన్స్టాగ్రామ్ దుష్ఫలితాలు, ఆడపిల్లలు ఏ విధంగా ప్రలోభాలకు లోనవుతున్నారనేది వివరించారు. CI పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాలలో100% వచ్చినందుకు అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మేడం దాసరి మేరీ ఝాన్సీ మాట్లాడుతూ గురుకులం అభివృధి కార్యక్రమాలు, ఉత్తీర్ణత శాతం, విద్యార్థినుల ప్రతిభ గురించి వివరించారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ మేడం స్వయంగా తల్లికి వందన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ ఆడించడం జరిగింది. మ్యూజికల్ చైర్స్ లో ఎన్.మేరీ , టగ్ ఆఫ్ వార్ లో బి. గ్రూప్ వారు గెలుపొందారు. వారికి అభినందనలు తెలియచేసి, బహుమతులు అందచేశారు. Follow us on Website Facebook Instagram YouTube