BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి

తెలంగాణ
07 Jan, 2026 - 08:07 AM
264 వీక్షణలు

వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి: MVI సుప్రియ

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరులో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇకనైనా తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలు: పరిమితిని మించి ప్రయాణికులతో వాహనాలు నడపడం వేగ పరిమితి (స్పీడ్ లిమిట్) పాటించకపోవడం హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం పొగమంచు లేదా నిద్రలేమి ఉన్న సమయంలో వాహనాలు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు మలుపులు, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం ప్రాణమే ముఖ్యం: వేగం కన్నా మన ప్రాణం ఎంతో విలువైనదని, ప్రతి వాహనదారు స్పీడ్ లిమిట్‌ను తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూచించారు. Follow us on Website Facebook Instagram YouTube