BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి

తెలంగాణ
07 Jan, 2026 - 08:07 AM
344 వీక్షణలు

వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి: MVI సుప్రియ

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరులో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇకనైనా తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలు: పరిమితిని మించి ప్రయాణికులతో వాహనాలు నడపడం వేగ పరిమితి (స్పీడ్ లిమిట్) పాటించకపోవడం హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం పొగమంచు లేదా నిద్రలేమి ఉన్న సమయంలో వాహనాలు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు మలుపులు, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం ప్రాణమే ముఖ్యం: వేగం కన్నా మన ప్రాణం ఎంతో విలువైనదని, ప్రతి వాహనదారు స్పీడ్ లిమిట్‌ను తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూచించారు. Follow us on Website Facebook Instagram YouTube