BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 07 January 2026, 08:07 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి

తెలంగాణ
07 Jan, 2026 - 08:07 AM
389 వీక్షణలు

వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి: MVI సుప్రియ

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరులో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇకనైనా తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలు: పరిమితిని మించి ప్రయాణికులతో వాహనాలు నడపడం వేగ పరిమితి (స్పీడ్ లిమిట్) పాటించకపోవడం హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం పొగమంచు లేదా నిద్రలేమి ఉన్న సమయంలో వాహనాలు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు మలుపులు, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం ప్రాణమే ముఖ్యం: వేగం కన్నా మన ప్రాణం ఎంతో విలువైనదని, ప్రతి వాహనదారు స్పీడ్ లిమిట్‌ను తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూచించారు. Follow us on Website Facebook Instagram YouTube