BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

నాదెండ్లలో ఓటరు జాబితా సవరణపై బీఎల్ఏల అవగాహన శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 07:16 PM
83 వీక్షణలు

మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామంలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) కోసం ఓటరు జాబితా సవరణ (SIR) పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

కార్యక్రమంలో  పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు ఓటరు జాబితా సవరణలో కీ ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉన్నట్లు విడదల రజిని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయడం, తప్పులు ఉన్న చోట సవరణలు చేయడం, కొత్త ఓటర్లను జతచేయడం, అలాగే అనర్హుల పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

వీటితోపాటు, ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం అని, ప్రతి ఓటరు తన హక్కు వినియోగించుకునేలా బీఎల్ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని ఆమె హైలైట్ చేశారు.

కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయ భాస్కరరెడ్డి, మండల కన్వీనర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.