BREAKING
వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

నాగబాబుకు కీలక బాధ్యతలు.. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నియామకం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 01:21 PM
26 వీక్షణలు

నాగబాబుకు కీలక బాధ్యతలు.. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల ఆధ్వర్యంలోని AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పదవికి ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో చేపడుతున్న AP-GREEN కార్యక్రమాల అమలును నాగబాబు సమన్వయం చేయనున్నారు.

ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయనపై ఉండనుంది. మొక్కల పెంపకం, హరిత ప్రాంతాల విస్తరణ, పర్యావరణ అవగాహన కార్యక్రమాలపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించనుంది.