BREAKING
మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు అయ్యా చంద్రబాబు… నా ధాన్యం కొనుగోలు చేసి నా బిడ్డ పెళ్లి జరిపించండి!” ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం అనకాపల్లిలో పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ ప్రారంభం మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు అయ్యా చంద్రబాబు… నా ధాన్యం కొనుగోలు చేసి నా బిడ్డ పెళ్లి జరిపించండి!” ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం అనకాపల్లిలో పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ ప్రారంభం
www.ntodaynews.com

నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
01 May, 2026 - 09:53 PM
20 వీక్షణలు

నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే 65 పక్కన గల మయూరి హోటల్ సమీపంలో సుమారు 45 నుండి 55 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బ  కారణంగా మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గుర్తుపట్టేందుకు ఆధారాలు: మృతురాలు సుమారు 5.4 అడుగుల ఎత్తు ఉంటుంది.అని  మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు వెంటనే 

​ఎస్ఐ చిట్యాల : 8712670187

​సీఐ నార్కట్‌పల్లి: 8712670148 నెంబర్లకు ఫోన్ చేసి​ ఈ సమాచారాన్ని ఇవ్వాలని కోరారు  ఇతరులకు షేర్ చేయడం ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులను గుర్తించే అవకాశం ఉంటుందని చిట్యాల పోలీసులు తెలిపారు .