BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 May, 2026 - 09:53 PM
84 వీక్షణలు

నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే 65 పక్కన గల మయూరి హోటల్ సమీపంలో సుమారు 45 నుండి 55 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బ  కారణంగా మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గుర్తుపట్టేందుకు ఆధారాలు: మృతురాలు సుమారు 5.4 అడుగుల ఎత్తు ఉంటుంది.అని  మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు వెంటనే 

​ఎస్ఐ చిట్యాల : 8712670187

​సీఐ నార్కట్‌పల్లి: 8712670148 నెంబర్లకు ఫోన్ చేసి​ ఈ సమాచారాన్ని ఇవ్వాలని కోరారు  ఇతరులకు షేర్ చేయడం ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులను గుర్తించే అవకాశం ఉంటుందని చిట్యాల పోలీసులు తెలిపారు .