BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
01 May, 2026 - 09:53 PM
27 వీక్షణలు

నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే 65 పక్కన గల మయూరి హోటల్ సమీపంలో సుమారు 45 నుండి 55 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బ  కారణంగా మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గుర్తుపట్టేందుకు ఆధారాలు: మృతురాలు సుమారు 5.4 అడుగుల ఎత్తు ఉంటుంది.అని  మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు వెంటనే 

​ఎస్ఐ చిట్యాల : 8712670187

​సీఐ నార్కట్‌పల్లి: 8712670148 నెంబర్లకు ఫోన్ చేసి​ ఈ సమాచారాన్ని ఇవ్వాలని కోరారు  ఇతరులకు షేర్ చేయడం ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులను గుర్తించే అవకాశం ఉంటుందని చిట్యాల పోలీసులు తెలిపారు .