BREAKING
తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం
www.ntodaynews.com

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి : చెరువుగట్టులో విషాదం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
08 Aug, 2026 - 08:31 PM
176 వీక్షణలు

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి : చెరువుగట్టులో విషాదం

ఆడుకుంటూ వెళ్లిన రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన తీవ్ర విషాదకర సంఘటన నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ​మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పునారం నిహారే (28) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ, గత ఐదేళ్లుగా కుటుంబంతో సహా నార్కట్‌పల్లిలో నివాసముంటున్నాడు. శుక్రవారం నాడు నిహారే తన భార్య సరిత, చిన్న కుమారుడు మోహిత్ తో కలిసి చెరువుగట్టు గ్రామంలోని కప్పే శ్రీశైలం నివాసంలో తాపీ పని చేయడానికి వెళ్లాడు. మధ్యాహ్నం సుమారు 12:45 గంటల ప్రాంతంలో దంపతులిద్దరూ పనిలో నిమగ్నమై ఉండగా, ఆడుకుంటున్న చిన్నారి మోహిత్ ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న నీటి సంపులో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని బయటకు తీసినప్పటికీ, అప్పటికే చిన్నారి మృతి చెంది ఉన్నాడు. ​ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని బాలుడి తండ్రి పునారం నిహారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి ఎస్సై పి   విష్ణుమూర్తి  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.