BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

ప్రారంభానికి నోచుకోని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ

తెలంగాణ
03 Jun, 2025 - 09:06 PM
206 వీక్షణలు
సంవత్సర కాలం గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ నూతన భవనం. NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 04 యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణమై సంవత్సరం అవుతున్న నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం అధికారుల అలసత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం, ప్రజాధనం వృధా అవుతున్న పట్టించుకోని అధికారులు జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలు లేక పాతబడిన గ్రామపంచాయతీ భవనాలల్లో నిధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం అయి సంవత్సరం అవుతున్న వాడుకలోకి తీసుకురాకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నూతన గ్రామపంచాయతీ భవనం వాడుకలోకి తీసుకురాక పోవడం గల కారణం రాజకీయ నాయకుల నిర్లక్ష్య వైఖరికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొని నూతన గ్రామపంచాయతీని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు Follow us on Website Facebook Instagram YouTube