BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 08:08 PM
67 వీక్షణలు

నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ

మంచిర్యాల, మార్చి 26:

ప్రజలు నిర్లక్ష్య ప్రయాణాలు చేయవద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. అలైవ్, ఆరైవ్‌లో భాగంగా రోడ్డు భద్రత గురించి ఆయన ప్రజలకు మరియు వాహనదారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం మరియు అత్యుత్సాహం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఒకరి నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు ప్రధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్ రావు, ఎస్ఐ మధు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.