BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 08:08 PM
42 వీక్షణలు

నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ

మంచిర్యాల, మార్చి 26:

ప్రజలు నిర్లక్ష్య ప్రయాణాలు చేయవద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. అలైవ్, ఆరైవ్‌లో భాగంగా రోడ్డు భద్రత గురించి ఆయన ప్రజలకు మరియు వాహనదారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం మరియు అత్యుత్సాహం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఒకరి నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు ప్రధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్ రావు, ఎస్ఐ మధు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.