BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 08:08 PM
36 వీక్షణలు

నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ

మంచిర్యాల, మార్చి 26:

ప్రజలు నిర్లక్ష్య ప్రయాణాలు చేయవద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. అలైవ్, ఆరైవ్‌లో భాగంగా రోడ్డు భద్రత గురించి ఆయన ప్రజలకు మరియు వాహనదారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం మరియు అత్యుత్సాహం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఒకరి నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు ప్రధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్ రావు, ఎస్ఐ మధు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.