BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Apr, 2026 - 12:58 AM
33 వీక్షణలు

నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం.. హిందూ జాగృతి దిశగా యువత అడుగులు..

నందిపేట్: నందిపేట్ మండల కేంద్రంలో నందికేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు కేదారానంద మహారాజ్ , లింగేశ్వర ఆశ్రమం బాలయోగి కృష్ణామహారాజ్ స్వామీజీ హాజరయ్యారు.ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన వక్త "అమినేని కుమార స్వామి"" మాట్లాడుతూ భావితరాల్లో హిందూ జాగృతి కలిగించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు క్రమశిక్షణతో పాటు హిందూ మతంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ వంటి వీరులలా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.ముఖ్య అతిథి బాలయోగి కృష్ణామహారాజ్ స్వామీజీ  మాట్లాడుతూ, నేటి సమాజం శ్రీరాముడి జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రామాయణం ప్రతి ఒక్కరూ చదివి జీవన విలువలను తెలుసుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ, యువత కూడా ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి నందిపేట్  ఉపఅఖండం పరిధి నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, హిందూ ధార్మికవేతలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.