BREAKING
నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... గొల్లప్రోలు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం . ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ సమస్యల పరిష్కారానికి మీ వద్దకే వస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభ బీఆర్ఎస్ సభనా లేక జీవన్ రెడ్డి చేరిక సభనా? ఘనంగా బూరుగుగూడెం గ్రామంలో మంత్రి కొలుసు పార్థసారథి జన్మదిన వేడుకలు పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు.పార్థసారధి గారి జన్మదిన వేడుకలు పర్వతాపురంలో ఘనంగా మంత్రి పార్ధసారధి జన్మదిన వేడుకలు కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు తాటి ముంజలు - వేసవిలో ఆరోగ్యానికి అద్భుతమైన పండు నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... గొల్లప్రోలు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం . ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ సమస్యల పరిష్కారానికి మీ వద్దకే వస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభ బీఆర్ఎస్ సభనా లేక జీవన్ రెడ్డి చేరిక సభనా? ఘనంగా బూరుగుగూడెం గ్రామంలో మంత్రి కొలుసు పార్థసారథి జన్మదిన వేడుకలు పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు.పార్థసారధి గారి జన్మదిన వేడుకలు పర్వతాపురంలో ఘనంగా మంత్రి పార్ధసారధి జన్మదిన వేడుకలు కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు తాటి ముంజలు - వేసవిలో ఆరోగ్యానికి అద్భుతమైన పండు
www.ntodaynews.com

నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Apr, 2026 - 12:58 AM
1 వీక్షణలు

నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం.. హిందూ జాగృతి దిశగా యువత అడుగులు..

నందిపేట్: నందిపేట్ మండల కేంద్రంలో నందికేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు కేదారానంద మహారాజ్ , లింగేశ్వర ఆశ్రమం బాలయోగి కృష్ణామహారాజ్ స్వామీజీ హాజరయ్యారు.ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన వక్త "అమినేని కుమార స్వామి"" మాట్లాడుతూ భావితరాల్లో హిందూ జాగృతి కలిగించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు క్రమశిక్షణతో పాటు హిందూ మతంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ వంటి వీరులలా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.ముఖ్య అతిథి బాలయోగి కృష్ణామహారాజ్ స్వామీజీ  మాట్లాడుతూ, నేటి సమాజం శ్రీరాముడి జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రామాయణం ప్రతి ఒక్కరూ చదివి జీవన విలువలను తెలుసుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ, యువత కూడా ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి నందిపేట్  ఉపఅఖండం పరిధి నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, హిందూ ధార్మికవేతలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.