www.ntodaynews.com
నంద్యాల: సంతపేటలో 234 బస్తాల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం – గడ్డం అమర్నాథ్ రెడ్డి కీలక పాత్ర
ఆంధ్రప్రదేశ్
నంద్యాల: కోవెలకుంట్ల పట్టణం సంతపేటలోని ఇంట్లో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక సోదాల నేపథ్యంలో 234 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
విజిలెన్స్ అధికారులు, నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం తరలింపులో గడ్డం అమర్నాథ్ రెడ్డి కీలక పాత్ర ఉన్నట్టు గుర్తించారు.
కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.