BREAKING
కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు! కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు!
www.ntodaynews.com

నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 06:57 PM
69 వీక్షణలు

నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. పార్టీ శ్రేణులకు కీలక పిలుపు

నూజివీడు, జూన్ 3 అనగా రేపు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి  నూజివీడు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉదయం 8 గంటలకు నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో 101 మంది లబ్ధిదారులకు సుమారు రూ.61 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేయనున్నారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు నూజివీడు పట్టణంలోని రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) వర్క్‌షాప్ అవగాహన సదస్సులో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ కార్యక్రమాలకు బూత్ ఇన్‌చార్జులు, యూనిట్ ఇన్‌చార్జులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని చాట్రాయి మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు.

ముఖ్య గమనిక: కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తమ సభ్యత్వ కార్డును వెంట తీసుకురావాలని సూచించారు.