BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 06:57 PM
164 వీక్షణలు

నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. పార్టీ శ్రేణులకు కీలక పిలుపు

నూజివీడు, జూన్ 3 అనగా రేపు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి  నూజివీడు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉదయం 8 గంటలకు నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో 101 మంది లబ్ధిదారులకు సుమారు రూ.61 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేయనున్నారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు నూజివీడు పట్టణంలోని రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) వర్క్‌షాప్ అవగాహన సదస్సులో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ కార్యక్రమాలకు బూత్ ఇన్‌చార్జులు, యూనిట్ ఇన్‌చార్జులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని చాట్రాయి మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు.

ముఖ్య గమనిక: కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తమ సభ్యత్వ కార్డును వెంట తీసుకురావాలని సూచించారు.