BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 05:47 PM
119 వీక్షణలు

నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ చర్యలు

ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆధ్వర్యంలో నవోదయం-2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా, నేరాలకు పాల్పడిన 04 మంది పాత నేరస్తులను అగిరిపల్లి తహసిల్దార్ ఎదుట హాజరుపరచి, వారికి ఒక సంవత్సర కాల పరిమితి ఉన్న బైండ్ ఓవర్ జారీ చేయడమైంది. ఈ సమయంలో, నేరాలకు మళ్లీ పాల్పడితే, 1,00,000/- రూపాయలు జరిమానా విధించబడుతుందని మరియు ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని హెచ్చరించారు.

పాత నేరస్తుల వివరాలు:

పెనుముచ్చు సురేంద్ర బాబు – తండ్రి: వీర రాఘవులు (ఈదులగూడెం గ్రామం)

మాటూరి నాగ మురళి మోహన రావు – తండ్రి: గోపాల కృష్ణ మూర్తి (నెక్కలం గొల్లగూడెం)

రాజులపాటి శ్రీనివాస రావు @ ఠాగూరు – తండ్రి: సత్యనారాయణ (చిన్న అగిరిపల్లి)

బెజవాడ సాంబశివ రాయు – తండ్రి: రెడ్డయ్య (ఈదర గ్రామం)

అంతేకాక, బెల్ట్ షాపులు నిర్వహించే వారు, నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, మరియు నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లపు ఊట కలిగిన భూయజమానులపై కూడా కేసులు నమోదు చేయబడతాయని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు.