BREAKING
పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ..
www.ntodaynews.com

నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
11 Jun, 2026 - 02:30 PM
8 వీక్షణలు

నటన... రాజకీయం..సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి

నటుడు, శాసనసభ్యులు బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాటి.

చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు తెలుగుయువత ఆధ్వర్యంలో నటులు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కేక్ కటింగ్ చేశారు. అనంతరం స్థానిక ఆర్యవైశ్య కల్యాణమండపంలో నిర్వహించిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం బాలయ్య అభిమానులు ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి, మజ్జిగ వితరణ చేశారు. 


ఒకే వ్యక్తి అన్ని రంగాల్లో రాణించడం చాలా అరుదుగా చూస్తుంటామని, మా అభిమాన నాయకుడు, సహచర శాసనసభ్యులు, సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ అలాంటి వారిలో ఒకరని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. నటన..రాజకీయం.. సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారని, ప్రజలతో పాటు...అభిమానుల వెలకట్టలేని అభిమానంతో ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. 


కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, టీడీపీ నాయకులు తుబాటి శ్రీహరి, కుమీర్, టీడీపీ గట్టినేని సాయి, జాస్టి కిన్ను, కొత్త కోటేశ్వరరావు, మురకొండ మల్లిబాబు, చెవూరి కృష్ణమూర్తి, పిల్లి కోటేశ్వరరావు, తేలప్రోలు సాంబశివ, అమరా మణి కుమార్, కొల్లిశెట్టి రంగా, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.