BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
11 Jun, 2026 - 02:30 PM
52 వీక్షణలు

నటన... రాజకీయం..సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి

నటుడు, శాసనసభ్యులు బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాటి.

చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు తెలుగుయువత ఆధ్వర్యంలో నటులు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కేక్ కటింగ్ చేశారు. అనంతరం స్థానిక ఆర్యవైశ్య కల్యాణమండపంలో నిర్వహించిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం బాలయ్య అభిమానులు ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి, మజ్జిగ వితరణ చేశారు. 


ఒకే వ్యక్తి అన్ని రంగాల్లో రాణించడం చాలా అరుదుగా చూస్తుంటామని, మా అభిమాన నాయకుడు, సహచర శాసనసభ్యులు, సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ అలాంటి వారిలో ఒకరని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. నటన..రాజకీయం.. సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారని, ప్రజలతో పాటు...అభిమానుల వెలకట్టలేని అభిమానంతో ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. 


కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, టీడీపీ నాయకులు తుబాటి శ్రీహరి, కుమీర్, టీడీపీ గట్టినేని సాయి, జాస్టి కిన్ను, కొత్త కోటేశ్వరరావు, మురకొండ మల్లిబాబు, చెవూరి కృష్ణమూర్తి, పిల్లి కోటేశ్వరరావు, తేలప్రోలు సాంబశివ, అమరా మణి కుమార్, కొల్లిశెట్టి రంగా, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.