BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 14 November 2025, 08:44 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

తెలంగాణ
14 Nov, 2025 - 08:44 AM
345 వీక్షణలు
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి--కొడారి వెంకటేష్,సామాజిక కార్యకర్త N TODAY NEWS: భువనగిరి పట్టణం విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని,ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు.శుక్రవారం రోజున భువనగిరి పట్టణంలోని "ఉదిత స్వచ్ఛంద సేవ సంస్థ"ఆధ్వర్యంలో నిర్వహించిన "వృత్తి నైపుణ్యం" పై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు "బ్యాగ్స్, బుక్స్,ట్రైనింగ్ లెర్నర్ కిట్" ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఉదిత వోకెేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్" మరియు బీ ఓ ఎస్ సీ హెచ్ (BOSCH ) స్కిల్ ఇండియా బ్రిడ్జ్ సెంటర్- బెంగళూరు వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన "నైపుణ్య శిక్షణా" కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సీ ఎస్ సీ (CSC) యాదాద్రి భువనగిరి జిల్లా మేనేజర్ బుగ్గ. శ్రీధర్ మాట్లాడుతూ "ఉదిత వోకెేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెంటర్"లో కంప్యూటర్స్, రిటైల్, సాఫ్ట్ స్కిల్స్,కమ్యూనికేషన్, జాబ్ స్కిల్స్,టైలరింగ్ అండ్ మగ్గం మరియు నర్సింగ్ కోర్సులతో సహా పలు రకాల కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.సంస్థ డైరెక్టర్ రమణ వాసు మాట్లాడుతూ గ్రామీణ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు మరియు మహిళలకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని అన్నారు. అలాగే శిక్షణ పొందాలనుకునే వారు ఉదిత వోకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బ్రిడ్జి ట్రైనింగ్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో "ఉదిత స్వచ్ఛంద సంస్థ" అధ్యక్షురాలు పాశం అలివేలు జనార్దన్, సంస్థ డైరెక్టర్స్ చేగూరి యాదయ్య,రమణ వాసు,ట్రైనింగ్ టీచర్స్ పి.విజయ,నవీన్ మరియు ట్రేనింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube