BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

నూతన సంవత్సర వేడుకలు మద్యంతో వద్దు

తెలంగాణ
30 Dec, 2025 - 10:43 AM
260 వీక్షణలు

నూతన సంవత్సర వేడుకలు మద్యంతో వద్దు

NTODAY NEWS: కాకినాడ జిల్లా – గొల్లప్రోలు ప్రతినిధి  బోరా శివారెడ్డి మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్. సూర్యనారాయణ పిలుపునిచ్చారు.మద్యం, మాదకద్రవ్యాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం గొల్లప్రోలు పట్టణంలో జన విజ్ఞాన వేదిక మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా “మద్యం వద్దు”, “గంజాయి వద్దు”, “తాగొద్దు నాన్నలు–అన్నయ్యలు” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు వికలాంగులుగా మారుతున్నారని తెలిపారు. మద్యం కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, ఒకరి నిర్లక్ష్యం వల్ల మరో కుటుంబానికి తీరని నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్యం ను ఆదాయ వనరుగా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఆడప వెంకటరావు, లెక్చరర్లు కె.వి. సర్వేశ్వరరావు, జి. విశ్వ వీరస్వామి, జి. విజయ్ కుమార్, జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు ఏలేటి నాని బాబు, తాతపూడి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube