BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

అయ్యా... మా దళితులకు స్మశాన వాటిక కావాలంటూ..

తెలంగాణ
02 Dec, 2025 - 09:47 PM
180 వీక్షణలు

అయ్యా... మా దళితులకు స్మశాన వాటిక కావాలంటూ..

NTODAY NEWS: పుంగనూరు దళితులకు న్యాయం జరగాలని ఎమ్మార్వో కాళ్ళు పట్టుకున్న ఎస్సీ ఎస్టీ మానటరింగ్ సభ్యులు రాజ. దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు కు ఎమ్మార్వో,సంబదిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన.. బ్రతికున్న చనిపోయిన దళితుని పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదని వెంటనే మాకు న్యాయం కావాలని కోరిన ఎస్సి ఎస్టీ మానటరింగ్ సభ్యులు. గత వారం ముందు చనిపోయిన దళితుడి ని పూడ్చాడానికి తీసిన గోతిలో రెండు అడుగుల నీటి గుంత లో ఖననం చేసిన వైఖరి ని వీడియో రూపంలో అధికారులకు చూపిన దళిత నాయకులు రాజా. ఎస్సి ఎస్టీ మానటరింగ్ సమావేశం లో అన్ని శాఖల అధికారుల ఎదుట ఎమ్మార్వో రెండు కాళ్ళు పట్టుకొని మా దళితుల స్మశాన వాటిక కు స్థలం కేటాయించాలని ప్రాధేయపడ్డ వైఖరి. ఎస్సి ఎస్టీ లకు ఇంటి పట్టాలు ఎటు లేవు కనీసం మరణించిన వారిని పూడ్చెందుకు కూడా ఎక్కడ డీకేటి భూములు కనపడలేదని ఎమ్మార్వో పై దళిత నాయకులు మండిపడ్డారు. అధికారులకు పలుమార్లు వినతిపత్రం సమర్పించిన ఏమాత్రం పట్టించుకోలేదన్న దళిత సంఘ నాయకులు. Follow us on Website Facebook Instagram YouTube