అయ్యా... మా దళితులకు స్మశాన వాటిక కావాలంటూ..
NTODAY NEWS: పుంగనూరు
దళితులకు న్యాయం జరగాలని ఎమ్మార్వో కాళ్ళు పట్టుకున్న ఎస్సీ ఎస్టీ మానటరింగ్ సభ్యులు రాజ.
దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు కు ఎమ్మార్వో,సంబదిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన..
బ్రతికున్న చనిపోయిన దళితుని పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదని వెంటనే మాకు న్యాయం కావాలని కోరిన ఎస్సి ఎస్టీ మానటరింగ్ సభ్యులు. గత వారం ముందు చనిపోయిన దళితుడి ని పూడ్చాడానికి తీసిన గోతిలో రెండు అడుగుల నీటి గుంత లో ఖననం చేసిన వైఖరి ని వీడియో రూపంలో అధికారులకు చూపిన దళిత నాయకులు రాజా. ఎస్సి ఎస్టీ మానటరింగ్ సమావేశం లో అన్ని శాఖల అధికారుల ఎదుట ఎమ్మార్వో రెండు కాళ్ళు పట్టుకొని మా దళితుల స్మశాన వాటిక కు స్థలం కేటాయించాలని ప్రాధేయపడ్డ వైఖరి. ఎస్సి ఎస్టీ లకు ఇంటి పట్టాలు ఎటు లేవు కనీసం మరణించిన వారిని పూడ్చెందుకు కూడా ఎక్కడ డీకేటి భూములు కనపడలేదని ఎమ్మార్వో పై దళిత నాయకులు మండిపడ్డారు. అధికారులకు పలుమార్లు వినతిపత్రం సమర్పించిన ఏమాత్రం పట్టించుకోలేదన్న దళిత సంఘ నాయకులు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube