BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 02 December 2025, 09:47 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అయ్యా... మా దళితులకు స్మశాన వాటిక కావాలంటూ..

తెలంగాణ
02 Dec, 2025 - 09:47 PM
326 వీక్షణలు

అయ్యా... మా దళితులకు స్మశాన వాటిక కావాలంటూ..

NTODAY NEWS: పుంగనూరు దళితులకు న్యాయం జరగాలని ఎమ్మార్వో కాళ్ళు పట్టుకున్న ఎస్సీ ఎస్టీ మానటరింగ్ సభ్యులు రాజ. దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు కు ఎమ్మార్వో,సంబదిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన.. బ్రతికున్న చనిపోయిన దళితుని పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదని వెంటనే మాకు న్యాయం కావాలని కోరిన ఎస్సి ఎస్టీ మానటరింగ్ సభ్యులు. గత వారం ముందు చనిపోయిన దళితుడి ని పూడ్చాడానికి తీసిన గోతిలో రెండు అడుగుల నీటి గుంత లో ఖననం చేసిన వైఖరి ని వీడియో రూపంలో అధికారులకు చూపిన దళిత నాయకులు రాజా. ఎస్సి ఎస్టీ మానటరింగ్ సమావేశం లో అన్ని శాఖల అధికారుల ఎదుట ఎమ్మార్వో రెండు కాళ్ళు పట్టుకొని మా దళితుల స్మశాన వాటిక కు స్థలం కేటాయించాలని ప్రాధేయపడ్డ వైఖరి. ఎస్సి ఎస్టీ లకు ఇంటి పట్టాలు ఎటు లేవు కనీసం మరణించిన వారిని పూడ్చెందుకు కూడా ఎక్కడ డీకేటి భూములు కనపడలేదని ఎమ్మార్వో పై దళిత నాయకులు మండిపడ్డారు. అధికారులకు పలుమార్లు వినతిపత్రం సమర్పించిన ఏమాత్రం పట్టించుకోలేదన్న దళిత సంఘ నాయకులు. Follow us on Website Facebook Instagram YouTube