BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
30 Apr, 2026 - 10:10 PM
232 వీక్షణలు

పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం NTODAY NEWS చిట్యాల 

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్

​చిట్యాల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు (శివనేనిగూడెం) కౌన్సిలర్ నాగిళ్ళ సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) తన ఉదారతను చాటుకున్నారు. వార్డులోని పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తానన్న మాటను నిలబెట్టుకుంటూ ఆదర్శంగా నిలిచారు. .  గ్రామానికి చెందిన శివరాజ్ నిలమ్మ కుమార్తె వివాహానికి  10,116 రూపాయల నగదును కౌన్సిలర్ అందజేశారు. నూతన దంపతులను ఆశీర్వదించిన సుధాకర్  ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్‌ను స్థానిక నాయకులు, గ్రామస్తులు అభినందించారు . ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేబోయిన మల్లేష్ యాదవ్, మైల స్వామి, గోకుల నరేందర్ రెడ్డి మరియు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.