BREAKING
పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 09:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెద్దతండాలో ఆటో నడిపిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 09:39 PM
2 వీక్షణలు

ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా ఆటో నడిపి ఆటోడ్రైవర్లకు సంఘీభావం తెలిపారు.

అనంతరం బొడ్రాయి తల్లికి మొక్కి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆటోడ్రైవర్లు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని సత్యవతి రాథోడ్ తెలిపారు.

ఆటోడ్రైవర్ల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందుతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, ఆటోడ్రైవర్లు, ఆటో యజమానులు పాల్గొన్నారు.